- బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రక నిర్ణయం,బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్.రిపబ్లిక్ హిందూస్తాన్, బజార్ హత్నూర్, బోథ్ : నియోజకవర్గ బీసీ బిడ్డల తరఫున సీఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ నేడు నేరడిగొండ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లుకు 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తూ మరియు రాజీవ్ యువ వికాసం నిరుద్యోగ పథకం ప్రకటించిన సందర్భంగా నేరడిగొండ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కార్యకర్తలతో శనివారం కలిసి పాలాభిషేకం చేసి జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి… Read more: బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రక నిర్ణయం,బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్.
- ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను సన్మానించిన యాక్టివ్ కన్జ్యూమర్ ఫోరం సభ్యులుఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అఖిల్ మహాజన్ ను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయం లో యాక్టీవ్ కన్జ్యూమర్ ఫోరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఎల్చల్ వార్ సత్యనారాయణ , సభ్యులతో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలలో వినియోగదారుల చట్టాలపై హక్కులపై చైతన్యం తీసుకురావాలని కోరారు సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి… Read more: ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను సన్మానించిన యాక్టివ్ కన్జ్యూమర్ ఫోరం సభ్యులు
- నీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు— జిల్లా పాలనాధికారి రాజర్షి షా అదిలాబాద్ : ఖండాల గ్రామంలో నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఖండాల గ్రామం లో 68 కుటుంభాలు, 342 జనాభా ఉందని, ఖండాల గ్రామము నుండి 4 km దూరం లో వాగు వద్ద borewell వేసి అక్కడి నుండి పైపు లైను ద్వార ఖండాల గ్రామము లోని GLSR ట్యాంకు ద్వారా ఉదయం 7:00 గం. లకు, సాయంత్రం 6:00 గం. లకు… Read more: నీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు
- తెలంగ్ రావుగూడ బ్రిడ్జి కి పోంచి ఉన్న ప్రమాదంరిపబ్లిక్ హిందుస్థాన్ :ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామం నుంచి తెలంగ్ రావుగూడ వెళ్లే రోడ్డు బ్రిడ్జి కుంగి, సిమెంట్ దిబ్బలు పడుతూ అతి ప్రమాదకరంగా మారింది, ప్రతి రోజు తెలంగ్ రావుగూడ గ్రామస్తులు నిత్యావసరాల సరుకుల కోసం రాకపోకలు సాగిస్తుంటారు. ఎప్పుడైన వాహనాలు వెళ్లేటప్పుడు ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత ఆని ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్ ప్రశ్నిస్తున్నారు, అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.… Read more: తెలంగ్ రావుగూడ బ్రిడ్జి కి పోంచి ఉన్న ప్రమాదం
- Indiramma Houses scheme: ఈ ఉగాదికి 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు..!హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేత్రుత్వంలోని తెలంగాణ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఈ ఏడాది పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ గృహనిర్మాణ పథకాన్ని కొత్త ఒరవడితో పునరుద్ధరించింది సర్కార్. ప్రజాపాలనాలో పేదలకు ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు. ఈ స్కీమును ప్రతిష్టాత్మకం గా తీసుకున్న ప్రభుత్వం ఉగాది పర్వదినాన రాష్ట్ర వ్యాప్తంగా… Read more: Indiramma Houses scheme: ఈ ఉగాదికి 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు..!
కొనసాగుతున్న హుజురాబాద్ ఎన్నికల కౌంటింగ్ ….
స్వల్ప ఆధిక్యం లో ఈటెల రాజేందర్….
2169 ఓట్ల ఆధిక్యం లో కొనసాగుతున్న ఈటెల రాజేందర్
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments