BREAKING NEWS
Connecting to Seemavartha...
నేటి రాశిఫలాలు
తాజా సమాచారం సేకరిస్తున్నాము...
జిల్లా వార్తలు
ప్రధాన వార్తలు
ఖతార్లో అనారోగ్యంతో కార్మికుడు మృతి – స్వగ్రామానికి మృతదేహం రప్పింపు
జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, మాదాపూర్:తెలంగాణకు చెందిన వలస కార్మికుడు బొమ్మల మధు (34) ఖతార్లో అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.మాదాపూర్ గ్రామానికి చెందిన మధు ఉపాధి నిమిత్తం...
సాటా ఆధ్వర్యంలో సౌదీ అరబియా రియాద్ లో ఘనంగా ఉగాది మరియు ఈదు మిలాప్...
హిందుస్థాన్ , సౌదీ అరేబియా ప్రతినిధి : రియాద్ నగరంలో సౌదీ అరేబియా తెలుగు సంఘం (సాటా) ఆధ్వర్యంలో ఉగాది & ఈద్ వేడుకలు ఎంతో వైభవంగా, ఆనందోత్సాహాలతో నిర్వహించబడ్డాయి.విదేశాల్లో నివసిస్తున్న భారతీయులమైన...














