BREAKING NEWS
Connecting to Seemavartha...
నేటి రాశిఫలాలు
తాజా సమాచారం సేకరిస్తున్నాము...
జిల్లా వార్తలు
ప్రధాన వార్తలు
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి – సాటా రియాద్ డిమాండ్
హైదరాబాద్, మార్చి 29: గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధిని కేటాయించాలని సాటా రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ ప్రభుత్వాన్ని కోరారు. ఎడారి...
ఖతార్లో అనారోగ్యంతో కార్మికుడు మృతి – స్వగ్రామానికి మృతదేహం రప్పింపు
జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, మాదాపూర్:తెలంగాణకు చెందిన వలస కార్మికుడు బొమ్మల మధు (34) ఖతార్లో అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.మాదాపూర్ గ్రామానికి చెందిన మధు ఉపాధి నిమిత్తం...














