- సౌదీ అరేబియాలో చారిత్రాత్మక ‘మినీ మహానాడు’ – పసుపు మయమైన తూర్పు ప్రాంతం (దమ్మమ్) !
అమరావతి/సౌదీ అరేబియా ప్రతినిధి: 2026 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే తొలిసారిగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా – తూర్పు ప్రాంత “ *మినీ మహానాడు* ” కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ కోనేరు ఉమామహేశ్వరరావు, వరప్రసాద్ కందిబెడల, నాగశేఖర్ చందగాని, నాగేశ్వరరావు బలుసు, ప్రభాకర రెడ్డి, దిలీప్ ,కేవీఎన్ రాజు, శ్రీనివాస్ గుబ్బల, మనోహర్ ప్రసాద్, నిస్సార్ అహ్మద్, శివ సిరిగిన, రాజేంద్ర రెడ్డి, సురేష్ రెడ్డి, రోహిత్ నందా, కిషోర్… Read more: సౌదీ అరేబియాలో చారిత్రాత్మక ‘మినీ మహానాడు’ – పసుపు మయమైన తూర్పు ప్రాంతం (దమ్మమ్) !
- భారత్ ప్రొఫెషనల్ నెట్వర్క్ (BPN) రియాద్ నెట్వర్కింగ్ మీట్ విజయవంతంగా నిర్వహణ
భారత్ ప్రొఫెషనల్ నెట్వర్క్ (BPN) రియాద్ నెట్వర్కింగ్ మీట్ విజయవంతంగా నిర్వహణ రియాద్, మే 10: భారత్ ప్రొఫెషనల్ నెట్వర్క్ (BPN) ను సాటా వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెసన్ & టీమ్ విజయవంతంగా నిర్వహించిన నెట్వర్కింగ్ మీట్ రియాద్లోని మలాజ్ ప్రాంతంలోని చెర్రీస్ రెస్టారెంట్లో ఉత్సాహభరితంగా మరియు ప్రభావవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియాలోని వివిధ రంగాలకు చెందిన భారతీయ ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు, సామాజిక సేవకులు మరియు కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశం ద్వారా… Read more: భారత్ ప్రొఫెషనల్ నెట్వర్క్ (BPN) రియాద్ నెట్వర్కింగ్ మీట్ విజయవంతంగా నిర్వహణ
- అల్ హాసలో కామ్రేడ్ డాక్టర్ సురేష్కు ఘన నివాళి
సౌదీ అరేబియా : అల్ హాస నగరంలో సాటా ఈస్టర్న్ రీజియన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ డాక్టర్ సురేష్ గారికి ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. మార్చి 14న విజయవాడలోని కృష్ణా నదిలో ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు మునిగి ఆయన మరణించిన విషయం తెలిసిందే. డాక్టర్ సురేష్ గారు సాటా ఈస్టర్న్ రీజియన్ తొలి సమావేశం అయిన జూన్ 4, 2022 నుంచి గత సంవత్సరం వరకు సంస్థ నిర్వహించిన సోషల్ సర్వీస్ కార్యక్రమాలు, మెడికల్ అవగాహన కార్యక్రమాల్లో… Read more: అల్ హాసలో కామ్రేడ్ డాక్టర్ సురేష్కు ఘన నివాళి
- సౌదీలో గొర్రెల కాపరిగా కష్టాలు పడుతున్న యువకుడు
రక్షించి ఇండియాకు తీసుకురావాలని సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు సంబంధిత అధికారులను ఆదేశించిన సీఎం ప్రజావాణి ఇన్చార్జి డా. జి. చిన్నారెడ్డి రియాద్, మే 9: సౌదీ అరేబియా రాజధాని రియాద్కు సుమారు 950 కి.మీ దూరంలోని ఎడారి ప్రాంతంలో గొర్రెల కాపరిగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బట్టు బట్టం రాజ్పల్లి (బీబీ రాజ్పల్లి) గ్రామానికి చెందిన దాసరి అరవింద్ (23)ను రక్షించి స్వదేశానికి తీసుకురావాలని, మోసం చేసిన… Read more: సౌదీలో గొర్రెల కాపరిగా కష్టాలు పడుతున్న యువకుడు
- లో ఓల్టేజి విద్యుత్ సరఫరా సమస్య పరిష్కారం
ఇచ్చోడ: జామిడి గ్రామంలో గత కొన్ని నెలలుగా లో ఓల్టేజి సమస్య వల్ల నిత్యం విద్యుత్ సరఫరా లో అంతరాయం రావడంతో , ఈ సమస్య గ్రామస్తులు సర్పంచ్ గణపత్ మరియు ఉప సర్పంచ్ సుభాష్ పాన్పట్టే దృష్టి తీసుకెళ్లగా … ఈ సమస్యను వారు ఇచ్చోడ విద్యుత్ శాఖ అధికారి రాజు తెలిపారు . అయితే ఈరోజు కొత్త మినీ ట్రాన్స్ఫర్ ను ఏర్పాటు చేసి లో ఓల్టేజి సమస్య పరిష్కారం చేయడంతో ఉప సర్పంచ్… Read more: లో ఓల్టేజి విద్యుత్ సరఫరా సమస్య పరిష్కారం
కొనసాగుతున్న హుజురాబాద్ ఎన్నికల కౌంటింగ్ ….
స్వల్ప ఆధిక్యం లో ఈటెల రాజేందర్….
2169 ఓట్ల ఆధిక్యం లో కొనసాగుతున్న ఈటెల రాజేందర్