- Video: ఆదిలాబాద్లో 15 క్వింటల్ల నకిలీ డిటర్జెంట్ స్వాధీనం, ముగ్గురు అరెస్టుమహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుబడిన నకిలీ డిటర్జెంట్Thank you for reading this post, don’t forget to subscribe! ఆదిలాబాద్, ఆగస్టు 31: ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు 15 క్వింటల్ల నకిలీ డిటర్జెంట్ను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారు. నలుగురిపై కేసు నమోదు చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు. నకిలీ డిటర్జెంట్ స్వాధీనం ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రూపేష్ అగర్వాల్, అమరావతి నుంచి నకిలీ డిటర్జెంట్ తెచ్చి ఆదిలాబాద్, మహారాష్ట్రలోని జీవితి ప్రాంతంలోని వ్యాపారులకు… Read more: Video: ఆదిలాబాద్లో 15 క్వింటల్ల నకిలీ డిటర్జెంట్ స్వాధీనం, ముగ్గురు అరెస్టు
- రాథోడ్ శ్రావణ్ కు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పదోన్నతిఉట్నూర్: ఆదివారం రోజున హైదరాబాదు నాంపల్లిలోని కమీషనర్ కాలేజీఎట్ విద్యాశాఖలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేయుచున్న అధ్యాపకులకు పదోన్నతి ప్రక్రియను నిర్వహించారు.గుడిహత్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేయు చున్నా రాథోడ్ శ్రావణ్ కు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సైన్స్) ఆదిలాబాదు యందు పదోన్నతి లభించింది. డిగ్రీ కాలేజీ కమీషనర్ శ్రీమతి దేవసేన ఐఏఎస్ గారు, ఆర్జేడీ బాలభాస్కర్ గారు డి.సి.సి ప్రక్రియను పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ జూనియర్… Read more: రాథోడ్ శ్రావణ్ కు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పదోన్నతి
- మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసగాడిని అరెస్ట్ చేసిన ఉట్నూర్ పోలీసులుThank you for reading this post, don’t forget to subscribe! ఆదిలాబాద్ జిల్లా, ఆగస్టు 30 :మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. గుడ్డిగా నమ్మి డబ్బులు కోల్పోకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసానికి పాల్పడిన బోయవాడకు చెందిన ఠాకూర్ విజయ్ సింగ్ s/o సుందర్ సింగ్ ను అరెస్టు చేసి రిమాండ్కు… Read more: మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసగాడిని అరెస్ట్ చేసిన ఉట్నూర్ పోలీసులు
- చిన్నారి మృతికి కారణం నేలపై పురుగు: తిరువళ్లూరులో విషాదంఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వారు ఒక్కసారి ఈ వార్త చదవండి… రిపబ్లిక్ హిందుస్థాన్, హైదరాబాద్ : తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పెరియపాళ్యం సమీపం తామరైపాక్కం శక్తి నగర్కి చెందిన గత పదేళ్లుగా ఓ అద్దె ఇంట్లో కార్తిక్ అనే రైతు కూలీ నివాసం ఉంటున్నాడు. ఆయన కుమార్తె గుగశ్రీ (1) సోమవారం ఉదయం ఇంటి వద్ద ఆడుకుంటూ నేలపై పాక్కుంటూ వెళ్తున్న పురుగుని మింగేసింది. అది గొంతులో చిక్కుకోవడంతో ఊపిరాడక చిన్నారి గుక్కపట్టి ఏడవ సాగింది.… Read more: చిన్నారి మృతికి కారణం నేలపై పురుగు: తిరువళ్లూరులో విషాదం
- తెలుగు రాష్ట్రాల్లోభారీ వర్షాలు..! – పలు రైళ్లు రద్దు..!హైదరాబాద్,ఆగస్టు 28 : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి,ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.బుధవారం కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది,నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేటలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. Thank you for reading this post, don’t forget to subscribe! ఆయా జిల్లాలకు రెడ్… Read more: తెలుగు రాష్ట్రాల్లోభారీ వర్షాలు..! – పలు రైళ్లు రద్దు..!
కొనసాగుతున్న హుజురాబాద్ ఎన్నికల కౌంటింగ్ ….
Thank you for reading this post, don't forget to subscribe!స్వల్ప ఆధిక్యం లో ఈటెల రాజేందర్….
2169 ఓట్ల ఆధిక్యం లో కొనసాగుతున్న ఈటెల రాజేందర్
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments