రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లోని ఎస్టీయా భవన్ లో జరిగిన స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ 75 వ వార్షికోత్సవ సమావేశములో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పాల్గొన్నారు .
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ఉపద్యాయుల పాత్ర కీలకమని అన్నారు . ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు ఎమ్మెల్యేను శాలువతో ఘనంగా సన్మానించి, మెమోంటో ను అందించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments