Sunday, May 18, 2025

గ్రామాల అభివృద్ది పై సర్పంచుల సమావేశం


రిపబ్లిక్ హిందుస్థాన్ , బోథ్ : అదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం లోని ఆదివాసీ భావనంలో ఆదివాసీ సర్పంచ్ ల సంఘం సమావేశం నిర్వహించారు.,

ఈ సందర్బంగా ఆదివాసీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు పంద్రం శంకర్ మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కరానికి సర్పంచ్ లు బాధ్యత తీసుకోవాలని, గ్రామ అభివృద్ధితో పాటు ఆదివాసుల విద్య,ఆర్ధిక ,సామజిక అభివృద్ధికి పాటుపడాలని అన్నారు .

సమస్యల పరిష్కరానికి అధికారులతో సమన్వయం కలిసి పనిచేయాలని అన్నారు . ఈ సమావేశం లో కార్యదర్శి దుర్వ సింధు విశ్వేశ్వర్ రావు ,ఉపాధ్యక్షులు జూగ్నక్ మారుతీ, సెడ్మాకి సురేష్, పి సంగ్రాం, రాందాస్ ఎంపీటీసీ సిడం శంబు, ఆయా గ్రామాల ఆదివాసీ సర్పంచ్ లు ఎంపీటీసీ లు పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి