Wednesday, February 12, 2025

శివాజీ విగ్రహ ప్రతిష్ఠపానకు భూమి పూజ


రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : మండలములోని గెర్జమ్ గ్రామములో గ్రామస్థులు,గ్రామ పెద్దలు కలసి ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠపానకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్బంగా శనివారం రోజు గ్రామస్థులు యువకులు కలసి విగ్రహాం ప్రతిస్థాపన కొరకు సేకరించిన స్థలంలో పూజలు నిర్వహించి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమములో ఎంపీటీసీ నాగవేణి వెంకటేష్,హరీష్,నరేష్,సాయి,దీపక్,సత్యం,ఉమేష్,గంగారాం, యువకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

Translate »
మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి