బాలీవుడ్‌ చిత్రాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయి: రిషబ్ శెట్టి

📰 Generate e-Paper Clip

బాలీవుడ్‌ చిత్రాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయని హీరో రిషబ్ శెట్టి అన్నారు.
బాలీవుడ్‌ సినిమాలపై కన్నడ స్టార్‌ హీరో రిషబ్‌ శెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని భారతీయ సినిమాలు, ముఖ్యంగా బాలీవుడ్‌ చిత్రాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే తాను దేశం గురించి గర్వంగా మాట్లాడేలా చేయాలనుకుంటున్నానని తెలిపారు. ‘నా దేశం.. నా రాష్ట్రం.. నా భాష.. వీటన్నిటి గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పాలనుకుంటున్నా’ అని రిషబ్‌ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments