Friday, November 7, 2025

ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచుతూ జీవో విడుదల.. 9750 కి ఆశ వేతనాల పెంపు

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

హైదరాబాద్ : నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం పిఆర్సి ఇన్స్టంట్ ఇస్తున్నట్లు జీవో నెంబర్ 1, 5 జనవరి 20 21న వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ విడుదల చేశారు. ప్రస్తుతం 7500 నుండి 9750 కి పెంచినట్లు ఈ జీవోలో పేర్కొన్నారు .పెరిగిన ఏడు నెలల కు సంబంధించివి  31 మార్చి లో వస్తాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుండి  పెరిగిన వేతనాలు మే నెలలో నుండి ఇనిస్టెంట్ రూపంలో ఆశ వర్కర్లకు వర్తింపజేస్తారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!