Monday, February 17, 2025

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి


— హెల్మెట్ ధరించిన దక్కని ప్రాణం….



రిపబ్లిక్ హిందుస్థాన్,పెద్దపల్లి : జిల్లా కేంద్రం లో ఈ రొజు మంగళవారం మధ్యాహ్నం ప్రాంతంలో పెద్దపల్లి మండలం అందుగుల పల్లి వద్ద లారీ బైక్ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో కాసార్ల సురేష్ కుమార్ (38) అనే ప్రభుత్వ ఉద్యోగి అక్కడికక్కడే మృతిచెందాడు. రామగుండం ఇరిగేషన్ శాఖ డివిజన్ నెం 7 లో కాసర్ల సురేష్ కుమార్(38)  సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బసంత నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

Translate »
మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి