ePaper
Friday, March 13, 2026
📄 ePaper

నూతన మందిర నిర్మాణానికి భూమి పూజ..

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్,ఆదిలాబాద్ :అదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లోని తుమ్మల్పాడ్ గ్రామంలో కొత్తగా జగదాంబ మాత మరియు సంత్ సేవాలాల్ మహారాజ్ మందిరం నిర్మాణానికి గ్రామస్తులు అందరూ కలిసి పూజ నిర్వహించారు . కార్యక్రమంలో ఆడే. ప్రేమ్ సేవాలాల్ ధర్మప్రచార్ బోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!