రైతు బంధు సంబరాలకు ఎంపిపి, సర్పంచ్, స్థానిక ఎంపీటీసీలకు అందని ఆహ్వానం….
ఇచ్చోడ లోని తెరాస పార్టీ నాయకుల మధ్య వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. శుక్రవారం రోజు ఇచ్చోడ మండల కేంద్రంలో తలపెట్టిన రైతుబంధు కార్యక్రమానికి ఎంపీపీ నిమ్మల ప్రితం రెడ్డిని , స్థానిక ఎం పి టి సి శివకుమార్ రెడ్డిని మరియు ఇతర నాయకులను సర్పంచును కార్యక్రమానికి ఆహ్వానించలేదని సమాచారం. దీంతో సదరు నాయకులు కోపం లో ఉన్నట్టు సమాచారం. దీనివల్ల పార్టీలో వర్గ పోరు కొనసాగుతుందన్నా విషయం స్పష్టమవుతోంది.


Recent Comments