రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : దేశంలో రోజురోజుకు అంతరించి పోతున్న అడవులను సంరక్షించడం మన అందరి బాధ్యత గా భావించాలని ఇచ్చోడ ఫారెస్ట్ బర్నోదా పిలుపునిచ్చారు. శుక్రవారం ఇచ్చోడ అటవీ శాఖ కార్యాలయంలో జరిగిన డివిజన్ స్థాయి సమావేశంలో అటవీశాఖ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు.
Thank you for reading this post, don't forget to subscribe!ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజ వనరులను కాపాడుకునే సామాజిక బాధ్యత , అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని అన్నారు.

ప్రతి ఒక్కరు తమ తమ తమ తమ బాధ్యతలను గుర్తించి పని చేయాలి అన్నారు. ఈ సమావేశంలో సిబ్బంది సత్య నారాయణ , జయ పాండురంగ, గణేష్, అన్ని రేంజ్ లకు చెందిన ఎఫ్ఎస్ఓ లు మరియు డిప్యూటీ ఆర్ ఓ లు ఎఫ్ భిఓ లు పాల్గొన్నారు.
Recent Comments