Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం గుడిహాత్నూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. భర్త లట్పటే మారుతి తన భార్య లట్పటే కీర్తిని కొడవలితో మెడ పైన వేటు వేయడంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments