Friday, June 13, 2025

భార్యను నరికి చం*పిన భర్త… గుడిహత్నూరులో కలకలం

రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్:
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం గుడిహాత్నూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. భర్త లట్పటే మారుతి తన భార్య లట్పటే కీర్తిని కొడవలితో మెడ పైన వేటు వేయడంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి