రెండు నెలల క్రితం అనారోగ్యం తో తల్లి…
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఇచ్చోడా మండలం దుబార్ పేట గ్రామం లో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాయిసిడం చిత్రు అనే ఆదివాసీ యువకుడు విధ్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు నెలల క్రితం మృతుని తల్లి సైతం అనారోగ్యం తో చనిపోయింది. నెలల వ్యవధిలో నే ఇలా ఒకే కుటుంబం లో ఇద్దరు చనిపోవడం తో గ్రామం లో విషాదచయాలు అలుముకున్నాయి.
Breaking News: విధ్యుత్ ఘాతం తో యువకుడి మృతి…
RELATED ARTICLES


Recent Comments