రిపబ్లిక్ హిందుస్థాన్, పెద్దపల్లి : మండలంలోని కొత్తపల్లి గ్రామ సమీపంలో గల చిన్న వాగు వద్ద రైల్వే మరమ్మతులు పనులు చేస్తున్న కార్మికులను రైలు ఢీకొట్టడం ద్వారా ముగ్గురు అక్కడికక్కడే చనిపోయినట్లు సమాచారం. మృతదేహాలు గుర్తుపట్టలేనంత విధంగా ఉండడంతో ఆ పరిసర ప్రాంతం లో ఒక్కసారిగా భయంకర వాతావరణ నెలకొంది. మహబూబాద్ కు చెందిన దుర్గయ్య, పెద్దకలవల శ్రీనివాస్, సుల్తానాబాద్ వేణు అనే ముగ్గురు కార్మికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ?. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments