సంగారెడ్డి జిల్లాలో మహిళ దారుణహత్య

📰 Generate e-Paper Clip

మహిళ దారుణహత్యకు గురైన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మాదారం గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. మండలంలోని గోవిందరాజు పల్లికి చెందిన సునీత (35) మాదారం గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.

గురువారం మృత దేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం గుర్తించి హత్యకు గల కారణాలు విచారణ జరుపుకున్నామని స్థానిక ఎస్ఐ సుభాష్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments