రిపబ్లిక్ హిందుస్థాన్ , బజార్హత్నూర్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన అనారోగ్యానికి గురైన 30 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఒకరికి కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు వైద్యాధికారి తెలిపారు.
Thank you for reading this post, don't forget to subscribe!ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని , కరోన నుండి తమను తాము రక్షించుకోవలని వైద్యాధికారి సూచించారు.
Recent Comments