Homeఆంధ్రప్రదేశ్
రైతులపై ఎలుగుబంటి దాడి – ఒకరు మృతి, ఎనిమిది మందికి గాయాలు
- సరిహద్దు ప్రాంతాల్లోనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ గురుస్వామిఆదిలాబాద్ /బోథ్ : తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని నాందేడ్ జిల్లా కిన్వట్ తాలూకా దయాల్ దన్నూర్ గ్రామానికి చెందిన పలువురు...
ఉట్నూర్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న గజదొంగ అరెస్ట్: 11.4 తులాల బంగారం స్వాధీనం
ఆదిలాబాద్, రిపబ్లిక్ హిందుస్థాన్: ఉట్నూర్ మండల పరిధిలో వరుస రాత్రి దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న గజదొంగను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి భారీగా బంగారం, వెండి...
ఓటు హక్కు వజ్రాయుధం: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఫిబ్రవరి 8, 2026_ఆదిలాబాదు: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదివారం (SVEEP) ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా...
ఇచ్చోడాలో బీఆర్ఎస్ రాస్తారోకో – కేసీఆర్పై రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఇచ్చోడా మండలంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై...
వరుస దొంగతనాలకు పాల్పడిన 7 గురు దొంగల అరెస్ట్ – రిమాండ్
* పత్తి చేనుల్లో దొంగతనాలు, సోలార్ బ్యాటరీల చోరీ – ఐదు కేసులు నమోదు * 30 కిలోల దొంగ పత్తి, బొలెరో మ్యాక్స్ వాహనం స్వాధీనం - బోథ్ సిఐ...
ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించిన కేసులో ముగ్గురు రిపోర్టర్లపై కేసు, ఒకరి అరెస్ట్
బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు - బోథ్ సీఐ డి. గురుస్వామి .* *ఫిర్యాదుదారున్ని బెదిరించి...
నాగోబా జాతరను విజయవంతం చేయాలి
- జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్ : ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు నిర్వహించనున్న నాగోబా జాతరను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి...
ఇచ్చోడాలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
ఇచ్చోడా (ఆదిలాబాద్ జిల్లా): Swami Vivekananda జయంతిని ఇచ్చోడాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ మానవ హక్కుల కమిటీ ఇచ్చోడా మండల చైర్మన్ గిత్తే ప్రహ్లాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి మానవ...
వివేకానంద జయంతి సందర్భంగా సన్మానం
అదిలాబాద్: స్వామి వివేకానంద జయంతి మరియు యువజన దినోత్సవ సందర్భంగా హార్ట్ టెక్, ఆరోగ్యజ్యోతి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కే నరేష్ కుమార్ కి ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, కాంగ్రెస్ పార్టీ...
నిరుద్యోగులపై లాఠీచార్జ్ను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది: వేముల మల్లేశ్
రంగారెడ్డి జిల్లా, శనివారం: జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలంటూ నిరుద్యోగులు శాంతియుతంగా చేపట్టిన నిరసనపై పోలీసులు లాఠీచార్జ్ చేసి అక్రమంగా అరెస్టులు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని రంగారెడ్డి జిల్లా...

