Homeఆంధ్రప్రదేశ్
తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా: మే నెలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?
రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల సందడి ముగిసిన తర్వాత, ఇప్పుడు అందరి దృష్టి స్థానిక సంస్థల (Local Body Elections) పై పడింది. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఎన్నికల...
సౌదీ అరేబియాలో తెలుగు టైలర్స్ అసోసియేషన్ (TTA) హైల్లో ఘన ప్రారంభం
హైల్, సౌదీ అరేబియా | రిపబ్లిక్ హిందుస్థాన్:సౌదీ అరేబియాలో పనిచేస్తున్న తెలుగు టైలర్ల ఐక్యత, అభివృద్ధి మరియు పరస్పర సహకారాన్ని లక్ష్యంగా చేసుకుని తెలుగు టైలర్స్ అసోసియేషన్ (TTA) హైల్ నగరంలో ఘనంగా...
హైల్లో భారత బిజినెస్ నెట్వర్క్ (BBN) ఇండియన్ కమ్యూనిటీ డిన్నర్ మీట్ విజయవంతం
ఇంటర్నేషనల్ డెస్క్ , రీ . హిందుస్థాన్ : సౌదీ అరేబియాలోని హైల్ నగరంలో నిర్వహించిన భారత బిజినెస్ నెట్వర్క్ (BBN) ఆధ్వర్యంలోని ఇండియన్ కమ్యూనిటీ డిన్నర్ మీట్ విజయవంతంగా ముగిసింది....
జెడ్డాలో బీబీఎన్ నెట్వర్కింగ్ మీట్ – వృత్తి నిపుణుల మధ్య సహకారానికి వేదిక
జెడ్డా, ఏప్రిల్ 4: భారత బిజినెస్ నెట్వర్క్ (BBN) ఆధ్వర్యంలో జెడ్డాలో నిర్వహించిన నెట్వర్కింగ్ మీట్ వృత్తి నిపుణులు, వ్యాపారవేత్తలు మరియు యువ ఆశావాదులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. సెన్యార్ ట్రేడింగ్ కంపెనీలో...
మైనర్ అమ్మాయి పై అత్యాచార యత్నం చేసిన నిందితుడు అరెస్టు
*అత్యాచారయత్నం కేసులో అదుపులో నిందితుడు, నిందితుడి పై చట్టపరమైన చర్యలు తప్పవు* *అమల్లో 30 పోలీస్ యాక్ట్, అనుమతులు లేకుండా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిషేధం* *సోషల్ మీడియాలో...
అమరావతి రాజధానికి చట్టబద్ధత – ఎన్ఆర్ఐ టిడిపి సభ్యుల హర్షం
అమరావతి/సౌదీ : ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి సోమవారం సంతకం చేశారు. అనంతరం కేంద్ర న్యాయశాఖ సంబంధిత గెజిట్ నోటిఫికేషన్ను విడుదల...
అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో మిన్నంటిన ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు
అమరావతి, రిపబ్లిక్ హిందుస్థాన్ : ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్ సభ మరియు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు...
కువైట్లో అదుపులోకి తీసుకున్న 12 మంది భారతీయుల విడుదల
కువైట్ సిటీ,ఏప్రిల్ 05: కువైట్లోని అబ్బాసియా ప్రాంతంలో అనుమతి లేకుండా ప్రార్థనా సమావేశం నిర్వహించినందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్న 12 మంది భారతీయులు (మలయాళీలు) ఎట్టకేలకు విడుదలయ్యారు. వీరిలో ఒక పాస్టర్తో పాటు...
జెడ్డాలో బీబీఎన్ నెట్వర్కింగ్ ఈవెంట్ ఘన విజయం
జెడ్డా, ఏప్రిల్ 4: జెడ్డాలో నిర్వహించిన బీబీఎన్ (BBN) నెట్వర్కింగ్ ఈవెంట్ ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు, వ్యాపారవేత్తలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
తపాలా శాఖలో నిధుల దుర్వినియోగం – బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రిమాండ్
* రూ. 2,12,033/- దుర్వినియోగం చేసినట్లు కేసు నమోదు. - రూరల్ సీఐ కే ఫణిదర్ తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో తపాలా శాఖకు చెందిన నిధులను దుర్వినియోగం చేసిన ఘటనలో...

