Homeఆంధ్రప్రదేశ్
సౌదీ అరేబియాలో చారిత్రాత్మక ‘మినీ మహానాడు’ – పసుపు మయమైన తూర్పు ప్రాంతం (దమ్మమ్) !
అమరావతి/సౌదీ అరేబియా ప్రతినిధి: 2026 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే తొలిసారిగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా – తూర్పు ప్రాంత “ *మినీ మహానాడు* ” కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది....
భారత్ ప్రొఫెషనల్ నెట్వర్క్ (BPN) రియాద్ నెట్వర్కింగ్ మీట్ విజయవంతంగా నిర్వహణ
భారత్ ప్రొఫెషనల్ నెట్వర్క్ (BPN) రియాద్ నెట్వర్కింగ్ మీట్ విజయవంతంగా నిర్వహణరియాద్, మే 10:భారత్ ప్రొఫెషనల్ నెట్వర్క్ (BPN) ను సాటా వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెసన్ & టీమ్ విజయవంతంగా నిర్వహించిన నెట్వర్కింగ్...
అల్ హాసలో కామ్రేడ్ డాక్టర్ సురేష్కు ఘన నివాళి
సౌదీ అరేబియా : అల్ హాస నగరంలో సాటా ఈస్టర్న్ రీజియన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ డాక్టర్ సురేష్ గారికి ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. మార్చి 14న విజయవాడలోని కృష్ణా నదిలో ఈత...
సౌదీలో గొర్రెల కాపరిగా కష్టాలు పడుతున్న యువకుడు
రక్షించి ఇండియాకు తీసుకురావాలని సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన కుటుంబ సభ్యులుసంబంధిత అధికారులను ఆదేశించిన సీఎం ప్రజావాణి ఇన్చార్జి డా. జి. చిన్నారెడ్డిరియాద్, మే 9: సౌదీ అరేబియా రాజధాని రియాద్కు సుమారు...
లో ఓల్టేజి విద్యుత్ సరఫరా సమస్య పరిష్కారం
ఇచ్చోడ: జామిడి గ్రామంలో గత కొన్ని నెలలుగా లో ఓల్టేజి సమస్య వల్ల నిత్యం విద్యుత్ సరఫరా లో అంతరాయం రావడంతో , ఈ సమస్య గ్రామస్తులు సర్పంచ్ గణపత్ మరియు ఉప...
ట్రేడింగ్ పేరుతో, ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
కోటి 70 లక్షల రూపాయలు మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు, అరెస్ట్ చేసి రిమాండ్నిందితుడు: విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న వ్యక్తిఆదిలాబాద్ , హిందుస్థాన్ : ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్స్పెక్టర్...
జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం
📰 జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమంSaudia Arabia : సౌదీ అరేబియాలోని జుబైల్ నగరంలో భారత్ బిజినెస్ నెట్వర్క్ (BBN) ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ & గ్రీట్ కార్యక్రమం...
📳 మే 2న దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లలో సైరన్ అలర్ట్ – భయపడాల్సిన అవసరం లేదు: కేంద్రం స్పష్టం
న్యూఢిల్లీ: రేపు (మే 2, 2026) దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి పెద్ద సైరన్ శబ్దం వినిపించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఇది అత్యవసర పరిస్థితి కాదని,...
ADB : భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్ …
ఆదిలాబాద్, ఏప్రిల్ 30:భర్త వేధింపులు తట్టుకోలేక భార్య అతడిని హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ...
క్వీన్ ఆఫ్ సబ్స్టాన్స్’ పోటీలో విజయం సాధించిన ఎన్నారై భారతీయ మహిళ
జుబేల్ : న్యూఢిల్లీలో జరిగిన 'మిసెస్ ఇండియా క్వీన్ ఆఫ్ సబ్స్టాన్స్ 2026' (సీజన్ 15) పోటీలో జుబేల్కు చెందిన పల్లవి సోనవానే అఖండ విజయం సాధించారు. ఢిల్లీలోని ఐటీసీ వెల్కమ్ హోటల్లో...

