Sunday, May 18, 2025

యువసేన యూత్ కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం


ఇచ్చోడ :

సంక్రాంతి పర్వదినాన్ని పునస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జబడే రాష్ట్రపాల్ ఆధ్వర్యంలో యువసేన యూత్ వారి కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ తేదీ 15/1/24 నుండి ప్రారంభమై 17/1/24 తేదీ వరకి ఉంటుందని యువసేన యూత్ కబడ్డీ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ టోర్నమెంట్ లో గెలిచినా వారికీ మొదటి బహుమతి గా రూ.25111/- , రెండవ బహుమతి గా రూ.15111/-, మూడవ బహుమతి గా రూ.7111/- లు గా నిర్ణయించారు.
ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఇచ్చోడా గ్రామ సర్పంచ్ చవాన్ సునీతా , ఉప సర్పంచ్ లోక శిరీష్ రెడ్డీ , గోల్డెన్ లీఫ్ స్కూల్ చైర్మన్ రాథోడ్ మౌనిక అనిల్ , సామజిక కార్యకర్త నిమ్మల సంతోష్ రెడ్డీ , అంబేకార్ పాండురంగ్ మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి