#శ్రీచైతన్య school adilabad
ఆదిలాబాద్ : ఈరోజు వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థి పోల సాయి కృష్ణ శంకర్ 600 కు 588 సాధించి జిల్లా మొదటి స్థానాన్ని సాధించాడు.
వీరితోపాటు Ch. 578 B. శ్రీ చరణ్ 573 , D.sarvaaksh 572, కుర్ర శ్రీ శాన్వి 571 , ఈర్ల హాసిని 567, శ్రీహన్ రెడ్డి 567 , శ్రావణి 566 , మారుతి 564 మార్కులు సాధించారు .
అలాగే 100% ఉత్తీర్ణతతో పాటు 141 విద్యార్థులకు గాను 98 విద్యార్థులు 500కు పైగా మార్కులను సాధించారు.ఈ సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్ గారు అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను ఘనంగా అభినందించాడు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ మూగ నవీన్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు…
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments