epaper
Saturday, January 24, 2026

12% రిజర్వేషన్ కోసం …. కలెక్టర్ ను కలిసి వినతిపత్రం

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్  అసెంబ్లీ అధ్యక్షుడు అర్ఫత్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో..  మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహ్సిన్ పటేల్  ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను మర్యాదపూర్వకంగా కలిసి… ముస్లింల కు   12% రిజర్వేషన్ ల గురించి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మోసిన్ పటేల్ మాట్లాడుతూ…  సీఎం కేసీఆర్ వాగ్దానం ఇవ్వడం జరిగింది.. కానీ నేటికీ కూడా 12 శాతం రిజర్వేషన్ ఈ ప్రభుత్వ నోటిఫికేషన్ లో అమలులోకి రాకపోవడం బాధాకరమని, యూత్ కాంగ్రెస్ మరియు  మైనారిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో త్వరలో 24 గంటల  నిరాహార దీక్ష చేపట్టడం  జరుగుతుందని మోసిన్ పటేల్  ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో  సీనియర్ కాంగ్రెస్ అన్నూ భాయ్ ఔర్ రసూల్ ఖాన్ అజ్ జుఫ్నౌద్ ఖాన్  కరీం,తది తరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!