Wednesday, October 15, 2025

దర్గాను దర్శించుకున్నా ఎమ్మెల్యే ….

రిపబ్లిక్ హిందూస్థాన్ ,ఇచ్చోడ : ఇచ్చోడా మండలంలోని సైలాని బాబా దర్గా ను సందర్శించిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ దర్శించుకున్నారు. మండలంలోని దేవులనాయక్ తాండ కు వెల్లె మార్గములో ఎన్ . ఎచ్ 44 కు పక్కనే ఉన్న సైలాని బాబా దర్గాను దర్శించుకుని బోథ్నియోజకవర్గములోని ప్రజలంతా కుల మతాలకు అతీతంగా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!