ఇచ్చోడ మండలం ఇస్లాంపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలోఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా ఈ ప్రమాదంలో పశువులు కూడా మృతి చెందాయి. ఓ ట్యాంకర్ బోల్తాపడింది. ఆర్టీసీ బస్సుకు కూడా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.





Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments