Friday, June 20, 2025

ఆడపులుల ఘర్షణ.. ఓ పులి మృతి:



రెండు ఆడపులుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ పులి మృతి చెందింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో రెండేళ్ల వయసున్న రెండు పులులు ఆవాసం కోసం కొట్లాడుకున్నాయి. దీంతో ఓ ఆడపులి తీవ్రగాయాలపాలై చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పులి మృతదేహాన్ని ఖననం చేశారు. ఈ ఘటన జరిగి 3, 4 రోజులవుతుందని తెలిపారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి