epaper
Thursday, January 22, 2026

ఆడపులుల ఘర్షణ.. ఓ పులి మృతి:

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!



రెండు ఆడపులుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ పులి మృతి చెందింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో రెండేళ్ల వయసున్న రెండు పులులు ఆవాసం కోసం కొట్లాడుకున్నాయి. దీంతో ఓ ఆడపులి తీవ్రగాయాలపాలై చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పులి మృతదేహాన్ని ఖననం చేశారు. ఈ ఘటన జరిగి 3, 4 రోజులవుతుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!