రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడ : మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పురుషోత్తం ను సామాజిక కార్యకర్తలు , నాయకులు సయ్యద్ నౌషాద్ , షేక్ సాజిద్ లు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో ఎస్సైను సన్మానించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై తిరుపతి స్పెషల్ బ్రాంచ్ కు బదిలీపై వెళ్లగా , ఆయన స్థానంలో జైనథ్ ఎస్సైగా విధులు నిర్వహించిన పురుషోత్తం ఇచ్చోడ కు బదిలీపై వచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో నాయకులు , మండల ప్రజలు సహకరించాలని ఎస్సై కోరారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments