గ్యాంగ్స్టర్ ఆతిక్ అహ్మద్ హత్య గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్.. అతని సోదరుడు అష్రఫ్ దుండగులు జరిపిన కాల్పుల్లో హతమయ్యారు. యూపీలోని ప్రయాగ్జ్లో ఈ ఘటన జరిగింది. ఆతిక్, అష్రఫు వైద్య పరీక్షలకు తరలిస్తూ ఉండగా నిందితులు కాల్పులు జరపడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు తెగబడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఆతిక్ కుమారుడిని ఇటీవల పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
ఈ సంఘటన తో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి 17 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. లా అండ్ ఆర్డర్ హై అలర్ట్ మీద ఉంది.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments