Wednesday, October 15, 2025

రైతన్నకు తీరని నష్టం… లక్షన్నర రూపాయల మేకలు,  ఆవులు మృతి



రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ : జిల్లాలోని ఇచ్చోడ మండలం సాత్ నెంబర్ గ్రామంలో రాథోడ్ గోపాల్ అనే రైతుకు చెందిన లక్షన్నర రూపాయలు విలువ చేసే 7 మేకలు , 2 ఆవులు ఆకస్మికంగా మృతి చెందాయి. కూతురు పెండ్లి కోసం రూపాయి రూపాయి కుడబెట్టుకుని పోషించుకుంటున్న పశువులు ఒక్కసారిగా మృతిచెందడంతో ఆ రైతు కంటతడి పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం అధికారులు నష్టపరిహారం ఇచ్చి తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటూన్నాడు.

Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!