Friday, June 13, 2025

Crime News : ఘోరం.. 47 మందిని కాల్చి చంపేశారు

వెబ్ డెస్క్ : ఆఫ్రికా నైజీరియాలోని బెన్యూ రాష్ట్రం ఉమోగిడిలో కొందరు దుండగులు నరమేధానికి పాల్పడ్డారు. ఓ మార్కెట్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి సహా 47 మంది మరణించారు. పంటలు సమృద్ధిగా పండే బెన్యూలో పశువుల కాపరులు, రైతుల మధ్య జరుగుతున్న భూ వివాదమే కాల్పులకు కారణమని అధికారులు భావిస్తున్నారు. పశువుల కాపరులే కాల్పులు జరిపారని అనుమానిస్తున్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి