ఈరోజు షాహీన్ సుల్తానా డి. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. Gov.PP( పబ్లిక్ ప్రాసిక్యూటర్ ) ఆదిలాబాద్ జిల్లా. ఐ/సీ ఎం.నవీన్, ఏపీపీ నుంచి బాధ్యతలు స్వీకరించారు.. గతంలో ఈ.కిరణ్ కుమార్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. పీపీలు ఎం.రమణారెడ్డి, వి.సంజయ్, ఎం.మధుకర్ లైజన్ అధికారులు సయ్యద్ తాజుద్దీన్, గంగాసింగ్, జి.పాండ్రి, జె.ఈశ్వర్సింగ్, జి.రాగవీంద్రరావు తదితరులు ఆమెకు స్వాగతం పలికారు.
Thank you for reading this post, don't forget to subscribe!
Recent Comments