Wednesday, March 12, 2025

ఆర్డబ్లూఎస్ ఎస్ఈ గా బాధ్యతలు చేపట్టిన శ్రావణ్ కుమార్

అదిలాబాద్ : ప్రమోషన్ పొంది అదిలాబాద్ ఆర్డబ్లూఎస్ ఎస్ఈ గా బాధ్యతలు చేపట్టిన శ్రావణ్ కుమార్ ను మాజీ సర్పంచ్ లు సుభాష్ రాథోడ్ , జలంధర్ తో పాటు కాంట్రాక్టర్ కేంద్రే తులసి దాస్ లు శుభాకాంక్షలు . ఈ సందర్భంగా ఆయనకు బొకే అందించి శాలువాతో సన్మానించారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి