ePaper
Tuesday, March 10, 2026
📄 ePaper

Jobs : ఏరో‌స్పెస్‌లో ఉద్యోగాలు.. రూ.2 లక్షల వరకు జీతం

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!




Hyderabad: భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరు నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 30 సైంటిస్ట్/గ్రేడ్ –4 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థుల వయసు 32 ఏళ్లు మించరాదు. దరఖాస్తు చివరి తేదీ మార్చి 3. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!