Wednesday, October 15, 2025

మందమర్రి సింగరేణి జిఎం బదిలి

రామకృష్ణాపూర్ మార్చ్ 31 (రిపబ్లిక్ హిందుస్థాన్) : మందమర్రి సింగరేణి ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ రామగుండం ఏరియా ఆర్జీ 1 కి బదిలీ అయ్యారు.రామగుండం ఆర్జి 3 లో అదనపు జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న మోహన్ రెడ్డిని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ గా బదిలీ చేశారు.ఈ మేరకు శుక్రవారం సింగరేణి ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!