ఇచ్చోడా లో కొట్లు విలువ చేసే నిజమోద్దీన్ కాలం నాటి భూములను వివాదాస్పద రీతిలో ఓ వ్యక్తి తనపేరిట మార్చుకుంటున్నారు. ఆపొజిషన్ పార్టీకి తెలియకుండా వారి ప్రమేయం లేకుండా కోర్టులో పెండింగ్ లో ఉన్నారు భూములు, ఇలా పట్టా చేసిన అలా అమ్మేస్తున్న వైనం….
పట్టా అయినా రెండు మూడు రోజులకు అమ్మేస్తున్న వైనం…. ఇప్పటివరకు ఆ భూములు అమ్మి కొట్లు పంచుకుని , అధికారులను మాములు రూపం లో కోట్ల రూపాయలు ముఠజెప్పినట్లుగా తెలుస్తుంది… దీని పై త్వరలో మరన్ని నిజాలతో మీముందుకు వస్తుంది మీ రిపబ్లిక్ హిందూస్థాన్….


Recent Comments