ఇచ్చోడ మండలం సిరిచేల్మా మా గ్రామ పంచాయతీకి ఉపసర్పంచ్ అబ్దుల్ అజిమ్ గ్రామానికి కొంత మంది వ్యక్తులు కత్తితో తన పై దాడి చేసినట్లుగా తెలిపాడు. తల నుండి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే గ్రామంలో ని ఓ భూమి వివాదంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తుంది. బీఆర్ ఎస్ పార్టీలోనే నాయకుల మధ్యనే ఈ భూ వివాద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం సిరిచేల్మా గ్రామంలో ఇద్దరూ బీఆర్ ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.
Thank you for reading this post, don't forget to subscribe!చిన్నపాటి భూ వివాదం నాయకుల మధ్య కత్తి పోటు వరకు వెళ్ళింది.
Recent Comments