epaper
Wednesday, January 21, 2026

Breaking : పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కేయు ఎక్సమినేషన్ కంట్రోలర్

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : డిగ్రి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయడానికి బుధవారం రోజు వచ్చిన స్క్వాడ్ బృందం పై దాడికి సీరియస్ తీసుకున్న కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ మల్లారెడ్డి ఇచ్చోడ లోని సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సాయి సామత్ డిగ్రీ కళాశాల సెంటర్ మాస్ కాపీయింగ్ కి పాల్పడిన 3 ముగ్గురిని డిబర్ చేశారు.
అడిషనల్ కంట్రోలర్ ఆప్ ఎక్సమినేషన్ నరేందర్ లు అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!