రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇచ్చోడ మండలంలో చోటుచేసుకుంది. మండల శివారంలోని హెచ్.పీ గ్యాస్ సెంటర్ వద్ద డివైడర్ను ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది . మృతుని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -


Recent Comments