Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్ ఇచ్చోడా మండల కేంద్రానికి చెందిన ఓ యువతికి చిన్నతనంలో లోనే తల్లిదండ్రులు చనిపోయారు.
అయితే ఆమెకు తన వారు లేరు అనే లోటు కలగకుండా ఆప్తులు ఆమె పెళ్లిని ఘనంగా జరిపారు. ఇచ్చోడా ఎంపిపి నిమ్మల ప్రితం రెడ్డి దగ్గరుండి ఇచ్చోడా నుండీ 120 కిలోమీటర్ల దూరం లో ఉన్న జగిత్యాల జిల్లా దామరాజు పేట గ్రామం లో జరిగిన పెళ్ళికి హాజరై, మేనమామ చీరెను అందించారు.
Recent Comments