రిపబ్లిక్ హిందూస్థాన్ , నిర్మల్ : నిర్మల్ జిల్లా గాయిదపల్లి గ్రామంలో అటవీశాఖ అధికారులు అటవీ సంరక్షణ పై గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. పోడు భూముల విషయంలో గ్రామస్తులు అధికారులతో మాట్లాడారు.
Thank you for reading this post, don't forget to subscribe!ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు చెట్లను పెంచాలని , అడవిని , పర్యావరణాన్ని కాపడుకోవడం అందరి బాధ్యతని అన్నారు. ఈ సందర్భంగా అటవీ రక్షణ పై గ్రామస్తులతో ప్రతిజ్ఞ ను చేయించారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్ బిఓ ప్రవీణ్ , జడ్పీటిసి సోనియా సంతోష్ , సర్పంచ్ రామ్ దాస్ రాథోడ్ , పంచాయతీ సెక్రెటగరు హరీష్ , వార్డ్ మెంబెర్ లు గ్రామస్తులు
Recent Comments