Wednesday, March 12, 2025

నర్సాపూర్ ధవాఖానను తనిఖీ చేసిన కలెక్టర్…

రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం ఇచ్చోడ మండల కేంద్రం లో ఆకస్మికంగా పర్యటించారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వైద్యాధికారిణి హిమబిందును ఆసుపత్రికి వస్తున్నా పేషేంట్ల గురించి ఆడిగితెలిసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అన్ని వార్డులు తిరిగి పరిశీలించారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి