రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం ఇచ్చోడ మండల కేంద్రం లో ఆకస్మికంగా పర్యటించారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వైద్యాధికారిణి హిమబిందును ఆసుపత్రికి వస్తున్నా పేషేంట్ల గురించి ఆడిగితెలిసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అన్ని వార్డులు తిరిగి పరిశీలించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments