epaper
Saturday, January 24, 2026

పెన్షన్ విద్రోహ దినం ….. నల్ల బ్యాడ్జిల తో ఉపాధ్యాయుల నిరసన

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందూస్థాన్ :

పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా నూతన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ(CPS) టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాన్నీ నిర్వహించారు. భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఇచ్చోడ మండలం బోరిగామ పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్యామ్ సుందర్, ఉపాధ్యాయులు వినోద్, రవీందర్, రమేష్ ,విమల, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!