రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు మరియు ఇతర విద్యాలయాలు సెప్టెంబర్ ఒకటి నుండి ప్రారంభిస్తున్న నేపథ్యంలో స్కూళ్ళు, అంగన్వాడీ కేంద్రాల్లో చేపడుతున్న సానిటైజేషన్ ప్రక్రియ ను అధికారులు పరిశీలించారు.
Thank you for reading this post, don't forget to subscribe!
Recent Comments