రిపబ్లిక్ హిందూస్థాన్ ,ఇచ్చోడ : ఇచ్చోడా మండలంలోని సైలాని బాబా దర్గా ను సందర్శించిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ దర్శించుకున్నారు. మండలంలోని దేవులనాయక్ తాండ కు వెల్లె మార్గములో ఎన్ . ఎచ్ 44 కు పక్కనే ఉన్న సైలాని బాబా దర్గాను దర్శించుకుని బోథ్నియోజకవర్గములోని ప్రజలంతా కుల మతాలకు అతీతంగా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!
Recent Comments