రిపబ్లిక్ హిందూస్థాన్ :
Thank you for reading this post, don't forget to subscribe!పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా నూతన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ(CPS) టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాన్నీ నిర్వహించారు. భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఇచ్చోడ మండలం బోరిగామ పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి శ్యామ్ సుందర్, ఉపాధ్యాయులు వినోద్, రవీందర్, రమేష్ ,విమల, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు
Recent Comments