గెలిచినా విద్యార్థులకు బహుమతులు అందజేత..
రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ” సేవాహి సంఘటన్ ” లో భాగంగా బిజెపి నాయకులు , కార్యకర్తలు నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీ పరీక్ష కు మండలంలోని వివిధ పాఠశాలల నుండి కళాశాల నుండి విద్యార్థులు హాజరయ్యారూ. పరీక్ష అనంతరం గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రాళ్ళబండి మహేందర్, గుడిహత్నూర్ జెడ్పిటిసి &బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్, జిల్లా ఉపాధ్యక్షుడు మాధవరావు ఆమ్టే , ఇచ్చోడ జడ్పిటిసి కధం సుభద్ర బాయి బాబా రావు, బీజేవైఎం జిల్లా కార్యదర్శి గోతి సునీల్, బీజేవైఎం మండల అధ్యక్షుడు అనిల్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు జాదవ్ రాము, బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments