– ఏ.డి.ఈ సుబ్రమణ్యం
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : విద్యుత్ వినియోగదారులకు ఏమైనా సమస్యలుంటే విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికలో పాల్గొని పరిష్కరించునుకోవాలని ఏ.డి.ఈ సుబ్రమణ్యం పత్రిక ప్రకటనలో తెలిపారు. సోమవారం రోజున తన కార్యాలయములో మాట్లాడుతూ ఇచ్చోడ,బజార్ హత్నూర్,బోథ్ మరియు నెరడిగొండ మండలాల విద్యుత్ వినియోగదారులు తేది 13-07-2022 బుధవారం రోజున ఇచ్చోడ మండల కేంద్రములోని విద్యుత్ కార్యాలయములో వినియోగదారులకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించబడుతాయని అన్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సమస్యల విషయమై ఇచ్చోడ విద్యుత్ కార్యాలయంలో సంప్రదించి మీ విద్యుత్ సమస్యలను సంప్రదించగలరని ఏ.డి.ఈ సుబ్రమణ్యం తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments