epaper
Saturday, January 24, 2026

అనారోగ్యంతో టీడీపీ సీనియర్ నాయకుని మృతి

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రామకృష్ణాపూర్, మార్చి 29 (రిపబ్లిక్ హిందుస్థాన్) : రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక జోడి పంపుల ఏరియాలో నివాసముండే రామగిరి శేఖర్ ( 40) సంవత్సరాల యువకుడు అనారోగ్యంతో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రామగిరి శేఖర్ స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కావడంతో పార్టీ నాయకులు అందరూ శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!