Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, మంచిర్యాల :
గురువారం రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జై భీమ్ సైనిక్ దళ్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఆసాది పురుషోత్తం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొంకుల రాజేష్ ని నియమించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ సైనిక్ దళ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల నరేష్, ప్రధాన కార్యదర్శి దొంతమల్ల శివ, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు కాటం రాజు, ఉపాధ్యక్షులు దేవి విజయ్ ,నస్పూర్ పట్టణ అధ్యక్షులు బింగి సది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments